Google: గూగుల్ స్ట్రీట్వ్యూ.. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లోనూ!
ఇప్పటివరకు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ (Google Street View).. ఇకపై దేశంలోని ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో యూజర్లు స్థానికంగా చిన్న వ్యాపార సముదాయాలను సులభంగా గుర్తించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మ్యాప్స్ (Google Maps) వినియోగించే వారికి స్ట్రీట్ వ్యూ (Google Street View) గురించి అవగాహన ఉండే ఉంటుంది. మనం అడ్రస్ కోసం వెతికే చోట ఉన్న షాపు, ఇల్లు లేదా ఆఫీస్ను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ఒకరకంగా దీన్ని వర్చువల్ ప్రజెంటేషన్గా చెప్పొచ్చు. దీంతో యూజర్ ఆ ప్రాంతలో ఉండి అక్కడి పరిసరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటిదాకా గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ భారత్లోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై దేశంలోని ప్రతి గ్రామంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. దీంతో యూజర్లు మ్యూజియం, రెస్టారెంట్, చిన్న వ్యాపార సంస్థలను సులువుగా చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ద్వారా దేశంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని వీధులకు అందుబాటులో ఉంది. త్వరలోనే మిగిలిన గ్రామాలను స్ట్రీట్ వ్యూ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది.
ఎలా ఉపయోగించాలి?
మొబైల్ లేదా కంప్యూటర్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా స్ట్రీట్ వ్యూ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. మొబైల్లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పై భాగంలో చతురస్రాకారంలో ఉండే సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే టెరైన్, శాటిలైట్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో స్ట్రీట్ వ్యూ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.
కంప్యూటర్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు కింది భాగంలో లేయర్స్ (Layers) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, స్ట్రీట్ వ్యూ ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత మీరు వెతుకుతున్న అడ్రస్ను సెర్చ్ బార్లో ఎంటర్ చేయాలి. లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు కావాల్సిన ప్రదేశం కోసం మౌస్ సాయంతో వెతకవచ్చు. ఒకవేళ అడ్రస్ సెర్చ్బార్లో టైప్ చేస్తే.. ఆ ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసి చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్ట్రీట్ వ్యూ సాయంతో పరిసరాలను చూడొచ్చు.
గతంలో భారత్లో నిషేధం విధించి
విదేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడో అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఈ ఫీచర్కు ప్రభుత్వం 2016లో అనుమతులు నిరాకరించింది. 2018లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచగా మరోసారి తిరస్కరణకు గురైంది. స్ట్రీట్ వ్యూ ఫీచర్లో పనోరమిక్ ఫొటోలతో నగరాలు, గ్రామాల్లోని వీధులను చూడొచ్చు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా స్ట్రీట్ వ్యూ కోసం సేకరించే పనోరమిక్ ఫొటోల్లోని వ్యక్తుల ముఖాలు, వాహనాల నంబర్ ప్లేట్లు వంటి వాటిని కనపడకుండా చేస్తామని తెలిపింది. దీంతో గూగుల్ స్ట్రీట్ వ్యూను ప్రభుత్వం ఆమోదించడంతో గతేడాది ఈ ఫీచర్ను గూగుల్ భారత్లోని యూజర్లకు పరిచయం చేయగా.. తాజాగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. -
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్తో జియో కొత్త ప్లాన్
Jio Prepaid Plan: జియో రూ.857తో కొత్త ప్లాన్ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ఉంది. -
హోమ్ రోబోటిక్స్ విభాగంలో యాపిల్..?
Apple: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టినట్లు బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురింది. -
ఏఐ ఫీచర్లతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు.. ఆవిష్కరించిన శాంసంగ్
Samsung: ఏఐ సాంకేతికత జోడించిన రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను శాంసంగ్ కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. విద్యుత్ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సాయపడుతుందని పేర్కొంది. -
125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. అదిరిపోయే లుక్తో మోటో ఎడ్జ్ 50 ప్రో
మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ను ఏప్రిల్ 3న భారత్లో లాంచ్ చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్