రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5వేల కోట్లు విడుదల
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5వేల కోట్లు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.2,222.71 కోట్లు ఉన్నాయి. రాష్ట్రాలకు ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాలకు 91శాతం లోటును భర్తీ చేశామని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు విడుదల చేసింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!