Watch: ఆటోమేటిక్ వాషింగ్ ప్లాంట్స్తో 20 నిమిషాల్లోనే రైలు క్లీన్!
Indian Railways: రైళ్లను శుభ్రపరచటం కోసం ఇండియన్ రైల్వే ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లను తీసుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది.
ఇంటర్నెట్డెస్క్: నిత్యం ప్రయాణికులకు సేవలందించే రైళ్లను శుభ్రపరచడం అంత తేలికైన పని కాదు. సాధారణంగా అయితే ఎంతో మంది శ్రామికులు కొన్ని గంటల పాటు శ్రమిస్తే గానీ ఒక రైలును శుభ్రపరచలేరు. పైగా ఇందు కోసం ఎక్కువ నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులకు పుల్స్టాప్ పెడుతూ ఇండియన్ రైల్వే ఆటోమేటిక్ వాషింగ్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసింది. వీటి సాయంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే సులువుగా రైలును శుభ్రపరచొచ్చు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ పంచుకుంది.
యూపీఐ ఎఫెక్ట్.. రూపే కార్డులకు భలే డిమాండ్..!
‘‘ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లను రైళ్లను శుభ్రపరచడం కోసం ఇండియన్ రైల్వే తీసుకొచ్చింది. ఇందులో అధునాతన ఫీచర్లు కలిగిన హై ప్రెజర్ వాటర్ జెట్లు, సమాంతరంగా, నిలువుగా ఉండే రొటేటింగ్ బ్రష్లు ఉన్నాయి. వీటి సాయంతో సులువుగా రైళ్లను శుభ్రపరచవచ్చు. దీనికోసం ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. తక్కువ విద్యుత్, పరిమిత మానవ వనరులతో తక్కువ సమయంలో రైళ్లను శుభ్రపరుచుకోవచ్చు’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక్కో ప్లాంట్కు సుమారు రూ.1.9 కోట్లు వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా ఈ తరహా 67 ప్లాంట్లు ప్రారంభించామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
6 నెలలు దాటినా రూ.9700 కోట్లు విలువైన ₹2 వేల నోట్లు ప్రజల వద్దే
RBI on 2000 notes: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుని ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ రూ.9700 కోట్ల విలువైన నోట్లు మాత్రం వెనక్కి రాలేదు. -
Flair Writing Listing: ఫ్లెయిర్ రైటింగ్ లిస్టింగ్ అదుర్స్.. ఒక్కో లాట్పై రూ.9,653 లాభం
Flair Writing Listing: ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓలో అలాట్ అయినవారు కనీసం 49 షేర్లపై రూ.14,896 పెట్టుబడిగా పెట్టారు. -
Home Loan: గృహ రుణం ముందే చెల్లించేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
Home Loan: ఒకవేళ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందినా లేదా ఆదాయం పెరిగినా, కొంత మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపులకు ఉపయోగించడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. -
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
Stock Market Opening bell ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 306 పాయింట్ల లాభంతో 67,295 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
జై.. జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. -
అత్యంత విలువైన అంకురాలు @ బెంగళూరు
స్వయం కృషితో ఎదిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అత్యంత విలువైన కంపెనీలకు అతిపెద్ద కేంద్రస్థానంగా భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నిలిచింది. -
పీవీఆర్ ఐనాక్స్ రూ.500 కోట్ల పెట్టుబడులు
దేశీయంగా అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా కొనసాగుతున్న పీవీఆర్ ఐనాక్స్, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. -
అల్ట్రాటెక్ చేతికి కేశోరామ్ సిమెంట్
బి.కె.బిర్లా గ్రూపు ప్రధాన సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్కు చెందిన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ (స్వాప్) రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. -
పిల్లలకు ఆర్థిక భద్రత..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యూనియన్ చిల్డ్రన్ ఫండ్ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్ పిల్లలు మేజర్ అయ్యే వరకూ లాకిన్ నిబంధన వర్తిస్తుంది. -
ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు
నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...
ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి -
ఆదాయం.. బీమా రక్ష జీవితాంతం..
బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. -
మదుపరి పంట పండింది
ఐపీఓ.. ఐపీఓ.. ఐపీఓ.. గత వారం రోజులుగా స్టాక్మార్కెట్ మదుపర్ల చర్చ అంతా వీటి మీదే. ఇందుకు తగ్గట్టుగానే టాటా టెక్నాలజీస్ సహా ఇతర కంపెనీల ఐపీఓలు లాభాల పంట పండించి,. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. భారీ నమోదు లాభాలను పంచి, మదుపర్లను మురిపించాయి. -
Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..
వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం. -
గృహ విక్రయాలు 22% పెరిగాయ్!
దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు 22 శాతం పెరిగాయని స్థిరాస్తి డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రోప్ టైగర్.కామ్ వెల్లడించింది. వినియోగదారు గిరాకీ బాగుందని తెలిపింది. -
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో నందన్ నీలేకని, నిఖిల్ కామత్
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ ఛైర్మన్ కె.పి.సింగ్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు చోటు లభించింది. -
అత్యంత విలాసవంత గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగాయ్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు అల్ట్రా-లగ్జరీ (అత్యంత విలాసవంత) గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగి 58కి చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. -
ముడి చమురు 80 డాలర్ల దిగువకు వస్తేనే రిటైల్ ధరల సవరణ!
అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్ల దిగువన స్థిరపడితేనే, ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయని అధికారులు వెల్లడించారు. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు నమోదుచేశాయి. నవంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!