Housing: వచ్చే రెండేళ్లలో సొంతింటికి మారతాం.. మెజారిటీ మిల్లీనియల్స్ అభిప్రాయమిదే!
Housing: నివాసం, పని, కొనుగోళ్లపై భవిష్యత్లో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సీబీఆర్ఈ సర్వే నిర్వహించింది.
దిల్లీ: భారత్లో చాలా మంది వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. అద్దెకు ఉండడానికి బదులు సొంతిల్లు కొనాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన సర్వే తెలిపింది. నివాసం, పని, కొనుగోళ్లపై భవిష్యత్లో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. భారత్లో 1,500 మంది అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వేలో జనరేషన్ జెడ్ (18- 25 ఏళ్ల వయసు), లేట్ మిల్లీనియల్స్ (26- 33 ఏళ్ల వయసు), ఎర్లీ మిల్లీనియల్స్ (34- 41 ఏళ్ల వయసు), జనరేషన్ ఎక్స్ (42- 57 ఏళ్ల వయసు), బేబీ బూమర్స్ (58 ఏళ్ల కంటే ఎక్కువ వయసు).. ఇలా అన్ని వయసులకు చెందినవారు పాల్గొన్నట్లు సీబీఆర్ఈ తెలిపింది. సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో దాదాపు 44 శాతం మంది వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, ఆసియా- పసిఫిక్ ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని సీబీఆర్ఈ తెలిపింది.
వచ్చే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్న వారిలో అత్యధికంగా జనరేషన్ జెడ్ వర్గానికి చెందినవారే ఉన్నట్లు సర్వేలో తేలింది. భారత్లో హౌసింగ్ సెక్టార్లో వచ్చే గిరాకీ కొత్త తరం వల్లే రానుందని ఇది సూచిస్తోందని సీబీఆర్ఈ పేర్కొంది. కొత్త ఇంటికి మారాలనుకుంటున్న వారిలో 72 శాతం మంది అద్దెకు బదులు సొంతింటికే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. వీరిలో అత్యధిక మంది మిల్లీనియల్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ఒక్క జనరేషన్ ఎక్స్ తప్ప మిగిలినవారంతా పట్టణ కేంద్రాలకు సమీపంలో నివసించాలనుకుంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే అత్యధిక శాతం విదేశాలకు వెళ్లానుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!