Petrol Diesel Price: మళ్లీ పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్లో ‘వంద’ దాటిన డీజిల్
సామాన్యులపై పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు కంపెనీలు తొమ్మిది రోజుల్లో ఎనిమిదో సారి పెట్రో ధరలను పెంచాయి. తెలంగాణలో
ఇంటర్నెట్ డెస్క్: సామాన్యులపై పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు కంపెనీలు తొమ్మిది రోజుల్లో ఎనిమిదో సారి పెట్రో ధరలను పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్పై మరో 90 పైసలు, డీజిల్పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.51, డీజిల్ రూ.100.70కి చేరింది. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్పై 84పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.25, డీజిల్ రూ.102.07, గుంటూరులో పెట్రోల్ రూ.116.45, డీజిల్ రూ.102.27కి చేరింది. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?