Stock market: పన్ను మినహాయింపులు.. భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపులు ప్రకటించడంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాప్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ట్రేడువుతున్నాయి.
ముంబయి: వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1,104.61 పాయింట్లు లాభపడి 60,654.51 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 282.90 పాయింట్లు లాభపడి 17,945.05 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.72గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీల్లో దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్ర, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ, విప్రో, టీసీఎస్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి దాదాపు రూ.7.5 లక్షల కోట్లు రుణాల రూపంలో సమీకరించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పరంగా మరోసారి రూ.20లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. -
లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 22,100
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 526.02 పాయింట్లు, నిఫ్టీ 143.25 పాయింట్లు పెరిగాయి. -
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
WWDC 2024: యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తేదీలను ప్రకటించింది. -
28 నుంచి టి+0 సెటిల్మెంట్.. తొలుత ఈ 25 షేర్లకే
T+0 settlement: టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గురువారం నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి. ప్రయోగాత్మకంగా పరీక్షించనున్న దీని బీటా వర్షన్ను తొలుత 25 షేర్లకు వర్తింపజేయనుంది. -
ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
SBI Debit Card Charges: ఏప్రిల్ నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచనుంది. కొత్త ఛార్జీలెలా ఉన్నాయో చూద్దాం..! -
రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్స్పైరింగ్ స్టోరీ
Dhruv Agarwala weight loss journey: ఏకంగా 80 కిలోలు తగ్గడమంటే కష్టమే కదా. కానీ, హౌసింగ్.కామ్ సీఈఓ దాన్ని నిజం చేసి చూపించారు. దానికోసం ఆయన ఏం చేశారో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,066
Stock Market Opening bell: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. -
‘ఎక్స్’ ప్రీమియంలో కొత్త ఫీచర్.. ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’కు యాక్సెస్
Social Media X: ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం ఎలాన్ మస్క్ మరో కొత్త ఫీచర్ను అందిస్తున్నారు. -
భారత్లో ముకేశ్.. ప్రపంచంలో మస్క్
దేశీయ కుబేరుల్లో అగ్రస్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలబెట్టుకున్నారు. గతేడాదిలో ఆయన సంపద 33 బిలియన్ డాలర్లు (40%) పెరిగి 115 బిలియన్ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల)కు చేరింది. -
మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. -
ఆనంద్ మహీంద్రా వితరణ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది. -
ఎల్ఐసీ బ్రాండ్కు తిరుగులేదు
ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. -
అదానీ చేతికి గోపాల్పుర్ పోర్ట్
ఒడిశాలోని గోపాల్పుర్ పోర్ట్ను రూ.3,350 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ వద్ద రూ.1349 కోట్లకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్కు (ఏపీఎస్ఈజడ్) విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూపు మంగళవారం వెల్లడించింది. -
3 రోజుల వరుస లాభాలకు విరామం
సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
ప్రపంచ 500 మంది కుబేరుల్లో ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అన్నీ కలిసొస్తున్నట్లున్నాయి. తాజాగా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోనే తొలి 500 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
సెమీకండక్టర్ ప్లాంట్లో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పెట్టుబడులున్న ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్, మహారాష్ట్రలోని సెమీకండక్టర్ ప్లాంట్లో వచ్చే అయిదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. -
హైదరాబాద్లో ‘స్టోరబుల్ ఇంక్’ విస్తరణ
అమెరికాకు చెందిన సెల్ఫ్-స్టోరేజ్ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్ ఇంక్., హైదరాబాద్లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. -
ఇండోసోల్లో ఉత్పత్తి 31న ప్రారంభం
సౌర విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేసే ఇండోసోల్ సోలార్, తన ఉత్పత్తి ప్లాంటు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించనుంది. -
తగ్గిన కరెంట్ ఖాతా లోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో మన దేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 10.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్ల)కు పరిమితమైంది. -
జనరల్ మోటార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ టి.ఎన్. సుబ్రమణియమ్ కన్నుమూత
భారత సంతతికి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) వ్యవస్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ టి.ఎన్. సుబ్రమణియమ్(76) కన్నుమూశారు.
తాజా వార్తలు (Latest News)
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-
కాంగ్రెస్లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్