అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్రదాడి

మయన్మార్‌ సరిహద్దులో అసోం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని.....

Published : 31 Jul 2020 02:20 IST

ముగ్గురు జవాన్లు మృతి; నలుగురికి గాయాలు

చండేల్‌: మయన్మార్‌ సరిహద్దులో అస్సాం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత ఐఈడీ పేల్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు సమాచారం. ఇంఫాల్‌ నుంచి దాదాపు 100 కి.మీల దూరంలో ఉన్న ఈ ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని