Road Accident: డీజిల్‌ ట్యాంకర్‌- కలప ట్రక్కు ఢీ: 9 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రపూర్‌

Published : 20 May 2022 13:24 IST

చంద్రపూర్‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రపూర్‌ వద్ద డీజిల్‌ ట్యాంకర్‌, ఓ కలప ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 9 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని