ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 07 Dec 2022 15:10 IST

రాజమహేంద్రవరంలో విషాద ఘటన

తాడితోట: రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పిల్లలకు విషమిచ్చి మహిళ, ఆమె తల్లి ఉరివేసుకుని చనిపోయారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్‌ (9), రితిక (7)గా గుర్తించారు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్తాపంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని