కురిచేడు ఘటనపై సిట్‌ ఏర్పాటు

మత్తు కోసం మద్యానికి బదులు శానిటైజర్‌ తాగి 12 మంది మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం......

Published : 01 Aug 2020 19:20 IST

ఒంగోలు: మత్తు కోసం మద్యానికి బదులు శానిటైజర్‌ తాగి 12 మంది మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది.  ప్రకాశం జిల్లా కురిచేడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆరుగురు పోలీసుల అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అధికారిగా మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి వ్యవహరించనున్నారు.

ఇదీ చదవండి

మత్తు కోసం శానిటైజర్‌ తాగి 12 మంది మృతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని