ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

తిరుపతిలో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెన్నడీ నగర్‌కు చెందిన శివకుమార్‌ తన భార్య శ్రీలేఖతోపాటు ముగ్గురు పిల్లలు...

Updated : 19 Oct 2020 18:34 IST

చిత్తూరు: తిరుపతిలో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెన్నడీ నగర్‌కు చెందిన శివకుమార్‌ తన భార్య శ్రీలేఖతోపాటు ముగ్గురు పిల్లలు దీక్షత శ్రీ, తేజశ్రీ, కార్తిక్‌ ఆచూకీ తెలియడం లేదని తిరుపతి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. తిరుపతి రిలయన్స్‌ మార్ట్‌ సమీపంలోని సీసీ కెమెరాల్లో ఆదివారం మధ్యాహ్నం నలుగురూ వెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. వారు ఎక్కడికి వెళ్తున్నారన్నది దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని