ఏవోబీ వద్ద మావోయిస్టుల కోసం గాలింపు

ఆంధ్ర-ఒడిశా (ఏవోబీ) సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవోబీలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం

Published : 28 Oct 2020 17:43 IST

విశాఖ: ఆంధ్ర-ఒడిశా (ఏవోబీ) సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవోబీలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ నెల 27వ తేదీన జరిగిన ఎదురుకాల్పుల ఘటనాస్థలంలోనే పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఎల్‌ఆర్‌, బుల్లెట్లు, డిటొనేటర్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్దఎత్తున గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని