చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేస్తే కఠిన చర్యలు
అంతర్జాలంలో చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ అంతర్జాలంలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధించినట్లు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్: అంతర్జాలంలో చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ అంతర్జాలంలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధించినట్లు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఇంటర్నెట్లో ఎవరు సెర్చ్ చేసినా, ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసినా నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ)లో నమోదవుతుందన్నారు. తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఎన్సీఆర్బీ అధికారులు సీఐడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరిని తాజాగా అరెస్టు చేసినట్లు చెప్పారు. తార్నాకకు చెందిన మహమ్మద్ ఫిరోజ్, కాచిగూడకు చెందిన ప్రశాంత్ కుమార్ 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేశారన్నారు. మరో 13 మంది వివరాలను ఆయా జిల్లాల పోలీసులకు సీఐడీ పోలీసులు పంపారు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం