పబ్జీ తరహా ఆటకు యువకుడు బలి

పబ్జీ తరహా ఆటకు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది.

Published : 17 Nov 2020 01:43 IST

కామారెడ్డి: పబ్జీ తరహా ఆటకు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన సాయికృష్ణ (22)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదయం నుంచి పబ్జీ తరహా ఆట ఆడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన బంధువులు సాయికృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని