Hyderabad: ఉదయమే హాస్టల్లో చేరిక.. అంతలోనే మహిళా టెకీ ఆత్మహత్య
హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది.
రాయదుర్గం: హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం మధురానగర్లోని ఓ వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని వీణ(24)గా పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయమే వీణ వసతి గృహంలో చేరినట్లు తెలిపారు. వీణ స్వస్థలం షాద్నగర్ శ్రీరామ్నగర్ కాలనీగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీణ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూప్రాన్లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. -
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
నల్గొండ వద్ద తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు సజీవదహనమయ్యాడు. -
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు
లారీపై టార్పాలిన్ కడుతూ క్లీనర్ విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాల పాలైన సంఘటన ఆదివారం గుడివాడలో చోటుచేసుకుంది. -
కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని రూ.6 కోట్లు కాజేశాడు
‘దేశంలో ప్రతిష్ఠాత్మక కంపెనీలు తెలుసు. వారితో రూ.కోట్లలో కాంట్రాక్ట్ పనులు చేశా. ఇవిగో రుజువులు. ఏళ్ల తరబడి ఆయా కంపెనీల్లో చాలా మందితో పరిచయం ఉంది. వారి నుంచి మీకు కావాల్సిన మంచి మంచి కాంట్రాక్ట్లు ఇప్పిస్తా.. -
కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం
కుటుంబ కలహాలతో గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఉట్లకుంట ప్రాంతానికి చెందిన మహబూబ్బీ (రేష్మ) (32)ను కోతిగుట్టకు చెందిన సుకుమార్ పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. -
నిరంజన్రెడ్డి కాన్వాయ్పై దాడి
భారాస అభ్యర్థి, మంత్రి నిరంజన్రెడ్డి కాన్వాయ్పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫలితాల సరళిని అంచనా వేసిన ఆయన 12వ రౌండ్ నడుస్తుండగా లెక్కింపు కేంద్రం నుంచి తిరిగి బయల్దేరారు. -
వివాహేతర సంబంధంతో రైతు హత్య
మహిళతో వివాహేతర సంబంధం కలిగిన ఓ రైతు హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన మండలంలోని కురిచేడులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..


తాజా వార్తలు (Latest News)
-
Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ
-
Upcoming Telugu Movies: ఈవారం థియేటర్/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్లివే
-
తూప్రాన్లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?
-
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
-
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్