వామన్‌రావు హత్య కేసు నిందితులకు రిమాండ్‌

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. వీరిని మంథనిలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌..

Published : 20 Feb 2021 01:01 IST

మంథని: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. వీరిని మంథనిలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు శుక్రవారం రాత్రి హాజ‌రు ప‌రచగా న్యాయమూర్తి నాగేశ్వరరావు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు వీరికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని