Tamil Nadu: బాయిలర్ పేలి నలుగురి మృతి

తమిళనాడు కడలూరులోని ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా 12 మందికిపైగా గాయాలయ్యాయి.

Updated : 13 May 2021 10:37 IST

కడలూరు: తమిళనాడు కడలూరులోని ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా 12 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు