Hyderabad: అపార్ట్మెంట్ పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!
రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.
హైదరాబాద్: రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అపార్ట్మెంట్పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం రాత్రి 7.30 గంటలకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతికారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7గంటలకు బాలుడి కుటుంబం నివాసముంటున్న అపార్ట్మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్లైన్ గేమ్స్కు బానిసకావటం.. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
Nandyala: భార్యతో గొడవ.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి
నంద్యాల జిల్లా పాణ్యంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అత్త, బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న గణేశ్ డబ్బుల కోసం తరచూ భార్య తులసితో గొడవపడుతూ ఉండేవాడు. -
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
చండీగఢ్లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. -
ఎన్నికల వేళ మందుపాతర కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం ఎన్నికల వేళ మావోయిస్టుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. -
పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడని ఇనుప రాడ్లతో దాడి
రాష్ట్రంలో వైకాపా నేతల అకృత్యాలకు అడ్డు లేకుండా ఉంది. తన పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు. -
బ్యాంకులో 7 కేజీల ఆభరణాల గల్లంతు
శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. -
ఈస్ట్కోస్ట్ రైలులో పొగలు
వేగంగా వెళుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన యాదగిరిగట్ట మండలం వంగపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. -
కల్తీ ఔషధం తాగి గుజరాత్లో అయిదుగురి మృతి
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మిథైల్ ఆల్కహాల్ కలిగి ఉన్న ఆయుర్వేద ఔషధాన్ని తాగి అయిదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ