వరాహనదిలో ప్రైవేటు బస్సు బోల్తా

విశాఖజిల్లా  ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి వంతెన గోడను ఢీకొట్టి వరాహనదిలో ..

Updated : 10 Sep 2020 09:09 IST

ఎస్‌.రాయవరం: విశాఖజిల్లా  ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి వంతెన గోడను ఢీకొట్టి వరాహనదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రైవేటు బస్సు చైన్నై  నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని