కారు,ఆటో ఢీ, నలుగురు సజీవదహనం

  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. రాయఘడ్‌-కజ్రత్‌ వద్ద కారు-ఆటో ఢీ కొన్న ఘటనలో

Updated : 30 Mar 2021 04:19 IST

ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. రాయఘడ్‌-కజ్రత్‌ వద్ద కారు-ఆటో ఢీ కొన్న ఘటనలో ఆటోలోని సీఎన్‌జీ సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని