Viveka Murdercase: వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం.. పులివెందుల కోర్టుకి దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడైన దస్తగిరిని ఇవాళ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు

Published : 21 Feb 2022 15:47 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడైన దస్తగిరిని ఇవాళ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు. గత ఏడాది నవంబరు 26న అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతి ఇచ్చింది. గతేడాది ఆగస్టు 31న మేజిస్ట్రేట్‌ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించేందుకు దస్తగిరిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని