Suicide: వాజేడులో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడులో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఠాక్రే ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 05 May 2022 13:51 IST

వాజేడు: ములుగు జిల్లా వాజేడులో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఠాక్రే ఆత్మహత్య చేసుకున్నారు. క్యాంపులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 1986 బ్యాచ్‌ 39వ బెటాలియన్‌కు చెందిన ఠాక్రె స్వస్థలం మహారాష్ట్రలోని గడ్చిరోలి. ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని