Telangana news: చెల్పూరు కేటీపీపీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

జయశంకర్ భూపాలపల్లి జల్లాలోని చేల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీపీ)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్‌లోని మిల్లర్‌...

Updated : 25 Apr 2022 23:04 IST

చెల్పూర్‌: జయశంకర్ భూపాలపల్లి జల్లాలోని చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీపీ)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్‌లోని మిల్లర్‌ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని