Telangana news: చెల్పూరు కేటీపీపీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం
జయశంకర్ భూపాలపల్లి జల్లాలోని చేల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీపీ)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్లోని మిల్లర్...
చెల్పూర్: జయశంకర్ భూపాలపల్లి జల్లాలోని చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీపీ)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్లోని మిల్లర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా