విజయనగరం బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెం గిరిజన
బొండపల్లి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెం గిరిజన గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 పూరిళ్లు దగ్ధమవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తహశీల్దారు సీతారామరాజు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే