విశాఖ గేట్ వేలో ప్రమాదం.. కంటైనర్లు దగ్ధం
శీలానగర్ సమీపంలోని గేట్వే కంటైనర్ యార్డులో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్లను తరలించే సమయంలో క్రేన్ ర్యాపిడికి మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంబవించినట్లు గేట్ వే సిబ్బంది పేర్కొన్నారు. కంటైనర్లో రసాయనాలతో కూడిన సరకు నిల్వలు ఉండడంతో
అక్కిరెడ్డిపాలెం, విశాఖపట్టణం: షీలానగర్ సమీపంలోని గేట్వే కంటైనర్ యార్డులో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్లను తరలించే సమయంలో క్రేన్కు మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించినట్లు గేట్ వే సిబ్బంది పేర్కొన్నారు. కంటైనర్లో రసాయనాలతో కూడిన సరకు నిల్వలు ఉండడంతో దట్టమైన పొగలు వచ్చి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రసాయనాల వాసన రావడంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు కంటైనర్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు కంటైనర్లు స్వల్పంగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న మర్రిపాలెం అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను అదుపులో తెచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా