Andhra News: తూ.గో. జిల్లాలో విషాదం.. జీలుగు కల్లు తాగి నలుగురి మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో విషాదం చోటు చేసుకుంది.

Published : 02 Feb 2022 15:25 IST

రాజవొమ్మంగి: తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో విషాదం చోటు చేసుకుంది. జీలుగు కల్లు తాగి నలుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు