కోఠి చౌరస్తాలో వ్యాపారి కిడ్నాప్‌

నగరంలోని సుల్తాన్‌బజార్‌ పరిధి కోఠి చౌరస్తాలో ఓ వ్యాపారిని దుండగులు అపహరించారు. రాజిరెడ్డి అనే వ్యాపారిని కారులో బలవంతంగా ఎక్కించుకొని దుండగులు పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టు డబ్బు విషయంలో

Updated : 03 Jan 2020 00:28 IST

హైదరాబాద్‌: నగరంలోని సుల్తాన్‌బజార్‌ పరిధి కోఠి చౌరస్తాలో ఓ వ్యాపారిని దుండగులు అపహరించారు. రాజిరెడ్డి అనే వ్యాపారిని కారులో బలవంతంగా ఎక్కించుకొని దుండగులు పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టు డబ్బు విషయంలో అపహరణ జరిగినట్లు సుల్తాన్‌బజార్‌ సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని