పుల్వామాలో ముగ్గురు  ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత భద్రతా దళాలు జరిపిన కాల్పల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు.

Updated : 13 Jan 2020 01:41 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత భద్రతా దళాలు జరిపిన కాల్పల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని గల్షన్‌పురా ప్రాంతంలో భద్రతాధికారులు ఆదివారం కట్టడిముట్టడి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భ్రదతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఈక్రమంలో బలగాలు చేసిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే, వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని