ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని దెయ్యాల వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న చెరకు ట్రాక్టర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని

Updated : 23 Jan 2020 11:49 IST

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని దెయ్యాల వాగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న చెరకు ట్రాక్టర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని