వనస్థలిపురంలో దంపతుల ఆత్మహత్య

నగరంలోని వనస్థలిపురం పరిధి బీఎన్‌ రెడ్డి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు..

Published : 12 Feb 2020 00:39 IST

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధి బీఎన్‌ రెడ్డి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు వెంకట్‌ రెడ్డి, నిశితగా గుర్తించారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆత్మహత్య లేఖలో దంపతులు వెల్లడించారు. జీవించడం ఇష్టం లేకే చనిపోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని