లారీని ఢీకొన్న ఆటో: ముగ్గురి మృతి

గుంటూరు జిల్లా లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. తాడేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి  ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు

Updated : 15 Feb 2020 09:29 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. తాడేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి  ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ఆటోలోని ప్రయాణికుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ రహదారి పక్కన లారీని నిలిపి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని