లైఫ్‌ జాకెట్‌లో బంగారం బిస్కెట్లు

శంషాబాద్‌ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా... ఓ వ్యక్తి లైఫ్‌ జాకెట్‌లో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.40లక్షల విలువైన 932

Updated : 08 Dec 2022 16:28 IST


 

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా... ఓ వ్యక్తి లైఫ్‌ జాకెట్‌లో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.40లక్షల విలువైన 932 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని