భీకర ఎదురుకాల్పులు:14 మందికి గాయాలు 

సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ

Published : 22 Mar 2020 01:49 IST

ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని