విజయనగరంలో విషాదం..ముగ్గురు చిన్నారులు మృతి

విజయనగరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దచెరువు వద్ద మాన్సాస్‌ భూముల్లో ఉన్న నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతులను నాని(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ములని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై

Updated : 06 May 2020 12:44 IST

విజయనగరం: విజయనగరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దచెరువు వద్ద మాన్సాస్‌ భూముల్లో ఉన్న నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతులను నాని(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ములని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని