గండిపేట్‌లో సైక్లింగ్‌ చేస్తూ విదేశీయుడి మృతి

గండిపేట్‌లో సైక్లింగ్‌ చేస్తూ ఓ విదేశీయుడు మృతి చెందాడు. మృతుడిని అమెరికాకు చెందిన పాల్‌ రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌గా గుర్తించారు. గచ్చిబౌలిలోని

Published : 19 May 2020 03:39 IST

హైదరాబాద్‌ : గండిపేట్‌లో సైక్లింగ్‌ చేస్తూ ఓ విదేశీయుడు మృతి చెందాడు. మృతుడిని అమెరికాకు చెందిన పాల్‌ రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌గా గుర్తించారు. గచ్చిబౌలిలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పాల్‌ ఈ ఉదయం సైక్లింగ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని