రైతు ఆత్మహత్య: తహసీల్దార్‌పై వేటు

ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తహసీల్దార్‌, వీఆర్వోపై వేటు పడింది. ఈ నెల 20న కాల్వ శ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాజిరెడ్డి అనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ సిక్తా నాయక్‌ చర్యలు తీసుకున్నారు. శ్రీరాంపూర్‌

Updated : 14 Jan 2022 14:14 IST

పెద్దపల్లి: ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తహసీల్దార్‌, వీఆర్వోపై వేటు పడింది. ఈ నెల 20న కాల్వ శ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాజి రెడ్డి అనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ సిక్తా నాయక్‌ చర్యలు తీసుకున్నారు. శ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ వేణుగోపాల్‌, వీఆర్వో గురుమూర్తిని సస్పెండ్‌ చేశారు. కొత్త తహసీల్దార్‌గా సునీతను నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు