దిల్లీలో పట్టుబడ్డ రూ.40 కోట్ల హెరాయిన్‌

దిల్లీలో మాదకద్రవ్యాల గుట్టు బయటపడింది. 10 కిలోల హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నిగంబోధ్‌ ఘాట్‌ వద్ద..

Updated : 24 Nov 2022 14:22 IST

దిల్లీ: దిల్లీలో మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. 10 కిలోల హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నిగంబోధ్‌ ఘాట్‌ వద్ద దిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు.  స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని