గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కత్తితో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హన్మకొండలో జరిగింది.

Published : 01 Jul 2020 01:17 IST

హన్మకొండ‌: కత్తితో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హన్మకొండలో జరిగింది. స్థానిక అదాలత్‌ కూడలి వద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డినే కారణమని వెంకటేశ్వర్లు లేఖ రాశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని