జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా నౌగామ్‌ సెక్టార్‌లో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Published : 11 Jul 2020 10:15 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా నౌగామ్‌ సెక్టార్‌లో బలగాలు తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి బలగాలు రెండు ఏకే-47 తుపాకులు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని