Crime News: మైనర్పై కుటుంబ స్నేహితుడి అఘాయిత్యం
సెంట్రల్ దిల్లీ పహాడ్గంజ్లో వెలుగు చూసిన మరో ఘటనలో 14ఏళ్ల బాలికపై కుటుంబ
సెంట్రల్ దిల్లీ పహాడ్గంజ్లో వెలుగు చూసిన మరో ఘటనలో 14ఏళ్ల బాలికపై కుటుంబ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని టిఫిన్ చేద్దాం అని చెప్పి హోటల్కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలిని మార్కెట్లో విడిచిపెట్టాడు. ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాధితురాలు.. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు బాధితురాలి తల్లికి తెలిసిన వ్యక్తే అని పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె