అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పొగలు అలుముకొని వ్యక్తి మృతి
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్హిల్స్ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్లోని ప్లాట్లో మంటలు చెలరేగడంతో..
మేడ్చల్: మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్హిల్స్ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్లోని ప్లాట్లో మంటలు చెలరేగడంతో వ్యాపించిన పొగలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందారు. మంటల నుంచి మరొకరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ప్లాట్లో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలకు మంటలు అంటుకొని అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్లో అక్రమంగా ఆయిల్ నిల్వ చేసినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం