ఆయువు తీసిన చలిమంటలు
చలి కాచుకునేందుకు వేసుకున్న మంటల్లో పడి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన మాల బజారమ్మ(78) సోమవారం వేకువజామున చలిమంట వేసుకున్నారు.
దేవనకొండ, న్యూస్టుడే: చలి కాచుకునేందుకు వేసుకున్న మంటల్లో పడి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన మాల బజారమ్మ(78) సోమవారం వేకువజామున చలిమంట వేసుకున్నారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి లేవబోతూ మంటల్లో పడిపోయారు. వృద్ధురాలు కావడంతో బోర్లాపడటంతో అందులోంచి లేవలేకపోయారు. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గమనించి ఆమెను మంటల్లోంచి తీశారు. అప్పటికే తీవ్ర గాయాలు కాగా.. 108 అంబులెన్సు వాహనంలో ఆదోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్