హోటల్ గదిలో యువనటి ఆత్మహత్య
ప్రముఖ భోజ్పురి నటి ఆకాంక్ష దుబే (25) ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ఓ హోటల్ గదిలో ఆదివారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
వారణాసి: ప్రముఖ భోజ్పురి నటి ఆకాంక్ష దుబే (25) ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ఓ హోటల్ గదిలో ఆదివారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సారనాథ్ ప్రాంతంలో ఆమె బస చేసిన హోటలుకు చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్నిగంటల ముందు.. శనివారం రాత్రి భోజ్పురి సూపర్స్టార్ పవన్సింగ్తో కలిసి చేసిన ‘‘యే ఆరా కభీ నహీ హరా’’ అనే పాటతో ఓ మ్యూజిక్ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రాంలో విడుదల చేశారు. ప్రస్తుతం ‘నాయక్’ అనే సినిమా షూటింగులో భాగంగా ఆకాంక్ష వారణాసికి వచ్చారు. ఇటీవలే వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియుడి గురించి కూడా ఓ కీలక ప్రకటన చేశారామె. సహ నటుడు సమర్సింగ్తో తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. అతడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆకాంక్ష అకస్మాత్తుగా ఇలా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని భదోహీకి చెందిన ఆకాంక్ష 17 ఏళ్ల వయసులో ‘మేరీ జంగ్ మేరా ఫైస్లా’ అనే చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. నిత్యం అభిమానులతో విశేషాలు పంచుకొనే ఆకాంక్షకు ఇన్స్టాలో 17 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం