కాకినాడ జీజీహెచ్ ఐసీయూలో అగ్నిప్రమాదం
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మెడికల్ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
కాకినాడ (మసీదుసెంటర్), న్యూస్టుడే: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లోని మెడికల్ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏసీ గది కావడంతో పొగ బయటకు వెళ్లే మార్గం లేక చీకట్లు అలముకున్నాయి. కిటికీల అద్దాలను పగలగొట్టిన సిబ్బంది.. పొగను బయటకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న 11 మంది రోగులను బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్వీర్సింగ్ కోసం ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీస్