దశాబ్ది ఉత్సవాల్లో అపశ్రుతి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తొలిరోజు నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి
పెద్దకొత్తపల్లి, న్యూస్టుడే: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తొలిరోజు నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవుని తిర్మలాపూర్లో శుక్రవారం సాయంత్రం జాతీయ జెండాను అవనతం చేస్తుండగా.. దాని ఇనుప పైపు 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి ఉండటంతో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(45) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు బొల్లె చిట్టెమ్మ, బిజినేపల్లి చిట్టెమ్మల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగర్కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్కు స్వర్ణం, కిశోర్కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్