బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది.
రెండ్రోజులు శ్రమించినా దక్కని ప్రాణాలు
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది. మంగళవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక సిబ్బంది, రోబోటిక్ నిపుణులు, పోలీసులు పొక్లెయిన్లతో దాదాపు 52 గంటలపాటు శ్రమించి గురువారం సాయంత్రం బయటకు తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాధితురాలు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తొలుత 40 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారి సహాయక చర్యల ప్రకంపనలకు మరింత కిందకు జారి 100 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత 140 అడుగుల లోతుకు జారిపోయింది. దీంతో పాపను వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి
-
45 గంటల బ్యాటరీ లైఫ్తో ₹1699కే నాయిస్ కొత్త ఇయర్బడ్స్.. ఫీచర్లు ఇవే!
-
KTR: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటారు: కేటీఆర్