బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది.
రెండ్రోజులు శ్రమించినా దక్కని ప్రాణాలు
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో 300 అడుగుల బోరుబావిలో పడిన సృష్టి అనే రెండున్నరేళ్ల చిన్నారి జీవితం విషాదాంతమైంది. మంగళవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక సిబ్బంది, రోబోటిక్ నిపుణులు, పోలీసులు పొక్లెయిన్లతో దాదాపు 52 గంటలపాటు శ్రమించి గురువారం సాయంత్రం బయటకు తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాధితురాలు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తొలుత 40 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారి సహాయక చర్యల ప్రకంపనలకు మరింత కిందకు జారి 100 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత 140 అడుగుల లోతుకు జారిపోయింది. దీంతో పాపను వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె