రూ.5.3కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని బహరాయిచ్లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
బహరాయిచ్: ఉత్తర్ప్రదేశ్లోని బహరాయిచ్లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.3 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హుస్సేన్సాగర్లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Shama: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు