ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళల దుర్మరణం
కర్నూలు జిల్లా కల్లూరు మండలం నెరవాడ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. నెరవాడ గ్రామానికి చెందిన
గూడూరు, న్యూస్టుడే: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నెరవాడ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. నెరవాడ గ్రామానికి చెందిన చాకలి సోమక్క (65), ఎ.గోకులపాడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ (57) బంధువులు. తమ పొలాల్లో శనివారం పత్తి పనులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరారు. నెరవాడ వద్ద కర్నూలు-బళ్లారి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి