ముఖ్యమంత్రి చిత్రాన్ని మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు
: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్కు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్కు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని యూసుఫ్గూడకు చెందిన సాల్మాన్ రాజు నవంబరు 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?