గుడివాడలో జూదంపై విచారణ అధికారి నియామకం
గుడివాడలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో తరహా జూదాలను š నిర్వహించారనే అంశంపై విచారణ చేసేందుకు ప్రత్యేక అధికారిగా నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులును కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించారు.
మచిలీపట్నంక్రైం,న్యూస్టుడే: గుడివాడలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో తరహా జూదాలను š నిర్వహించారనే అంశంపై విచారణ చేసేందుకు ప్రత్యేక అధికారిగా నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులును కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటరులో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారన్న విషయం సంచలనం రేకెత్తించింది. దాదాపు రూ.500 కోట్ల మేర జూదం నిర్వహించారని, క్యాబరే నృత్యాలతో పాటు ఇతర అసాంఘిక చర్యలకు తెరతీశారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లా ఎస్పీ ఇప్పటికే గుడివాడ డీఎస్పీని పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు